ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- May 07, 2026
మనామా: బహ్రెయిన్ లో ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపునకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్నబీ సల్మాన్, మమ్దూహ్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైఖ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు.
న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిక్రీ-లా నెం. 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







