ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- May 07, 2026
మనామా: బహ్రెయిన్ లో ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపునకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్నబీ సల్మాన్, మమ్దూహ్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైఖ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు.
న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిక్రీ-లా నెం. 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







