అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- May 09, 2026
వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్.ఇ. షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడు హెచ్.ఇ. జె.డి. వాన్స్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖతార్ మరియు అమెరికా దేశాల మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక సహకారాన్ని, దానిని వివిధ రంగాలలో బలపరిచే మార్గాలను వారు సమీక్షించారు.
అలాగే, మిడిలీస్టులోని తాజా పరిణామాలు, అలాగే ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల గురించి కూడా వారు చర్చించారు. అదే విధంగా , సంక్షోభానికి మూలకారణాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు స్పందించాలని తెలియజేశారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







