అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- May 09, 2026
వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్.ఇ. షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడు హెచ్.ఇ. జె.డి. వాన్స్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖతార్ మరియు అమెరికా దేశాల మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక సహకారాన్ని, దానిని వివిధ రంగాలలో బలపరిచే మార్గాలను వారు సమీక్షించారు.
అలాగే, మిడిలీస్టులోని తాజా పరిణామాలు, అలాగే ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల గురించి కూడా వారు చర్చించారు. అదే విధంగా , సంక్షోభానికి మూలకారణాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు స్పందించాలని తెలియజేశారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







