29 ఏళ్లకే మంత్రిగా ఎస్.కీర్తన సరికొత్త రికార్డు
- May 10, 2026
చెన్నై: తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఒక యువ సంచలనం నమోదైంది. దశాబ్దాల పురుషాధిక్య రాజకీయాలను చెరిపివేస్తూ, శివకాశి గడ్డపై తన జెండాను పాతారు ఎస్. కీర్తన.
శివకాశి నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మహిళా ప్రాతినిధ్యం లేదు. దాదాపు 70 ఏళ్లుగా పురుష అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో, కీర్తన విజయం సాధించి తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
యువ నాయకత్వం: కేవలం 29 ఏళ్ల అతి పిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
మంత్రిగా పదవీ బాధ్యతలు: ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, నేడు ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దీంతో పాలనలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి.భరత్ భూషణ్..
- ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన సీఎం విజయ్
- డెన్వర్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం
- 29 ఏళ్లకే మంత్రిగా ఎస్.కీర్తన సరికొత్త రికార్డు
- తమిళనాడులో కొత్త శకం మొదలైంది–విజయ్ కీలక వ్యాఖ్యలు
- 500 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులకు పీహెచ్సీసీ కేటాయింపు..!!
- అల్-మసీలా వైపు వెళ్లే రింగ్ రోడ్పై తాత్కాలిక ఆంక్షలు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రాలో 3,700 మందికి పైగా విజేతలు..!!
- నివాస, కార్మిక, భద్రతా చట్టాల ఉల్లంఘన.. 11,175 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్లో భవనం పై నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి..!!









