ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- May 12, 2026
దోహా:ఖతార్ లో ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ 2026ను వాయిదా వేస్తున్నట్లు ఓల్డ్ దోహా పోర్ట్ ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన కొత్త తేదీని తర్వాతి దశలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇది మే 13 నుండి 16 తేదీల మధ్య ఓల్డ్ దోహా పోర్ట్లో జరగాల్సి ఉంది. ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ.. ఖతార్లోనే అతిపెద్ద చేపల వేట కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది దేశపు చేపల వేట సంప్రదాయాలను చాటిచెప్పడంతో పాటు స్థానిక మత్స్యకార సమాజానికి అండగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







