ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- May 12, 2026
దోహా:ఖతార్ లో ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ 2026ను వాయిదా వేస్తున్నట్లు ఓల్డ్ దోహా పోర్ట్ ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన కొత్త తేదీని తర్వాతి దశలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇది మే 13 నుండి 16 తేదీల మధ్య ఓల్డ్ దోహా పోర్ట్లో జరగాల్సి ఉంది. ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ.. ఖతార్లోనే అతిపెద్ద చేపల వేట కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది దేశపు చేపల వేట సంప్రదాయాలను చాటిచెప్పడంతో పాటు స్థానిక మత్స్యకార సమాజానికి అండగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







