రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సురేశ్ ప్రభు..
- August 07, 2016
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ ఎక్స్ ప్రెస్ తోపాటు కాజీపేట్ - ముంబాయి వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లును ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.అలాగే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై నిర్మించిన ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీతోపాటు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









