రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సురేశ్ ప్రభు..
- August 07, 2016
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ ఎక్స్ ప్రెస్ తోపాటు కాజీపేట్ - ముంబాయి వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లును ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.అలాగే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై నిర్మించిన ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీతోపాటు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







