భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు
- May 15, 2026
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 3 రూపాయలు పెరిగాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల నాలుగేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు వల్ల సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
నిత్యావసరాల పై రవాణా సెగ
డీజిల్ ధర పెరగడం వల్ల లారీలు, వాహనాల రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, పండ్లు, పప్పుధాన్యాల మీద పడుతుంది. రవాణా ఖర్చు పెరిగితే మార్కెట్లో వస్తువుల రేట్లు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ముప్పు
గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా రేట్లు మార్చకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధరల సవరణ జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగి మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ ధరల మార్పు అనివార్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- NEET రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది
- మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు
- యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- వీసా నిబంధనల్లో భారతీయ పర్యాటకులకు థాయ్లాండ్ షాక్
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్తో ఉన్నత స్థాయి చర్చలు..!!









