నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- May 15, 2026
మస్కట్: అల్-మస్నా ప్రాంతంలో ఒక వాహనం లోపల నలుగురు బంగ్లాదేశ్ వాసులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం నడుస్తున్న రన్నింగ్ సమయంలో దాని ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ నలుగురూ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాన్ని నడుపుతూ నిద్రించవద్దని, మూసి ఉన్న ప్రదేశాలలో వాహనాన్ని ఆన్ చేసి పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వాహనం నుంచి వెలువడే విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్గా యాస్ ఐలాండ్..!!
- సాహ్ల్ యాప్ ద్వారా కొత్త సివిల్ ఐడి ఇంటిగ్రేషన్ సర్వీస్..!!
- నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- మెర్యాల్ వాటర్పార్క్ బీచ్ వద్ద సమ్మర్ స్ప్లాష్..!!
- బహ్రెయిన్–కువైట్ ప్రాజెక్ట్ 46శాతం పూర్తి..!!
- కస్టమ్స్ యూనియన్ పురోగతిపై GCC ఆర్థిక కమిటీ సమీక్ష..!!









