జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- May 21, 2026
కువైట్ః జలీబ్ అల్ షువైఖ్ ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, విజయవంతంగా నియంత్రించాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు కోసం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. ఇలాంటి విషాద సంఘటనలను నివారించడానికి పౌరులు, నివాసితులు భద్రతా, ఫైర్ సేఫ్టీ రూల్స్ ను పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







