మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- May 21, 2026
మస్కట్: ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని, మే నెల వేతనాలను మే 25 లోపు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ సంస్థలను ఆదేశించింది. ఈద్ అల్-అదా పండుగను పురస్కరించుకొని కార్మిక చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్న ప్రైవేటు రంగ సంస్థలన్నింటికి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా సంస్థలు మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు తేదీని ముందుకు జరిపాలని తన సర్కులర్ లో తెలియజేసింది.
తాజా వార్తలు
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు









