మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- May 21, 2026
మస్కట్: ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని, మే నెల వేతనాలను మే 25 లోపు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ సంస్థలను ఆదేశించింది. ఈద్ అల్-అదా పండుగను పురస్కరించుకొని కార్మిక చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్న ప్రైవేటు రంగ సంస్థలన్నింటికి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా సంస్థలు మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు తేదీని ముందుకు జరిపాలని తన సర్కులర్ లో తెలియజేసింది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







