సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- June 05, 2026
మనామా: ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తో టెలిఫోన్ కాల్ ద్వారా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చర్చించారు.ఈ సందర్భంగా బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా ఖండిస్తుందని మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. తన భద్రతను కాపాడుకోవడానికి బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యలకు సౌదీ అరేబియా పూర్తి మద్దతు మరియు సంఘీభావం అందిస్తుందని తెలియజేశారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మరియు వ్యూహాత్మక సంబంధాలను ఈసందర్భంగా ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







