భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- June 07, 2026
దోహా: యజమానితో తలెత్తిన వివాదం కారణంగా జరిమానా విధించబడి ఖతార్లో చిక్కుకుపోయిన ఒక భారతీయ మహిళకు ఇండియన్ ఎంబసీ సహాయం చేసింది. దీంతో ఆమె సురక్షితంగా స్వదేశానికి తిరిగి చేరుకుంది.
ఆమె స్వదేశానికి చేరేందుకు సహకరించిన భారతీయ సామాజిక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం ఆ మహిళ మరియు అధికారులతో కూడిన ఒక ఫోటోను పంచుకుంది.
"యజమానితో తలెత్తిన వివాదం మరియు తదనంతర జరిమానా కారణంగా ఒక భారతీయ మహిళ ఖతార్లో చిక్కుకుపోయారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం, భారతీయ సామాజిక సంఘాలు, ముఖ్యంగా ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ (IWA) -ఆమె భారతదేశానికి తిరిగి చేరేందుకు సహాయపడ్డాయి." అని ఒక సోషల్ మీడియా పోస్ట్ లో రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









