మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- June 07, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్లోని కమా గ్రామంలోని పర్వత శ్రేణుల్లో ట్రెక్కింగ్ చేస్తుండగా తీవ్ర ఒత్తిడికి గురైన ఒక ఒమన్ పౌరురాలిని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) ఏవియేషన్ యూనిట్ మెడికల్ తరలింపు ఆపరేషన్ నిర్వహించింది. రెస్క్యూ టీమ్స్ ఆ మహిళను నిజ్వా రెఫరెన్స్ ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించింది. అక్కడ ఆమెకు అవసరమైన చికిత్సను అందించారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు మరియు సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులలో పర్వత ట్రెక్కింగ్ మరియు ఇతర సాహస కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









