తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- June 09, 2026
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన పి.వి.నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డా.ఎన్.వి.సుధా కిరణ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ లోని లోక్ భవన్లో జరిగిన ఈ భేటీలో ట్రస్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ప్రజా సేవా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాల పై గవర్నర్కు వివరించినట్లు సమాచారం.
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ అభ్యున్నతికి ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ట్రస్ట్కు చెందిన ఇతర సభ్యులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









