స్కూల్ ఫీజుల పాలసీ 2026ని ఆవిష్కరించిన ఖతార్..!!
- June 11, 2026
దోహా: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపు అమల్లోకి వచ్చే ముందు తల్లిదండ్రులకు 18 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలని విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల కోసం 'స్కూల్ ఫీజుల పాలసీ 2026' (School Fees Policy 2026) మొదటి వెర్షన్ను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది.
ప్రైవేట్ విద్యా రంగంలో మొదటిసారిగా.. ఫీజు పెంపునకు ముందు తల్లిదండ్రులకు ఒకటిన్నర సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లభిస్తుందని ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలిపారు. దీనివల్ల వారు తమ ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవడానికి లేదా వేరే పాఠశాలకు మారడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫీజు పెంపు అభ్యర్థనను పరిశీలించేటప్పుడు ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక పనితీరు మరియు ప్రైవేట్ పాఠశాల విద్యాపరమైన పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం
- ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
- GHIAL తెలంగాణ ప్రభుత్వానికి ₹12.28 కోట్ల డివిడెండ్ చెల్లింపు
- మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు..
- మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
- ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!
- స్కూల్ ఫీజుల పాలసీ 2026ని ఆవిష్కరించిన ఖతార్..!!
- క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలతో ఎగుమతులు పునఃప్రారంభం..!!









