భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి
- August 10, 2016
భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి. భారత్ అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కొత్త అధ్యాయం. తమిళనాడులోని కూడంకుళంలో రష్యా సహకారంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం తొలిదశను ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ప్రారంభించారు. మాస్కో నుంచి పుతిన్, ఢిల్లీ నుంచి మోడీ, చెన్నై నుంచి ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రం ప్రారంభం ద్వారా రష్యాతో మన బంధం మరింత బలపడిందని నరేంద్ర మోడీ చెప్పారు. రష్యన్, తమిళ భాషల్లోనూ ఆయన మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







