'కృష్ణా యాప్'ను ఆవిష్కరించిన నారా లోకేష్
- August 10, 2016
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ తరపున 'కృష్ణా యాప్'ను టీడీపీ నేత నారా లోకేష్ ఆవిష్కరించారు. ఏ బాధ్యత అప్పగించినా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని లోకేష్ అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొత్త, పాత నేతలతో సమతుల్యత పాటిస్తామని లోకేష్ తెలిపారు. ప్రత్యేక హోదాపై తల్లి, పిల్ల కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతున్నాయని లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని.. కేంద్రంతో రాజీపడాల్సిన అవసరం లేదని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









