ఈ నెల 27, 28 తేదీల్లో 'స్నాప్డీల్' వారి గొప్ప సేల్
- July 26, 2015
ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఈ నెల 27, 28 తేదీల్లో బిగ్ ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 70 శాతం దాకా డిస్కౌంటుతో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మనున్నట్లు స్నాప్ డీల్ వెల్లడించింది. ప్రత్యేక ఆఫర్లతో పాటు అన్ని రకాల బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన తగ్గింపు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు తదితర అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాల పైన పద్దెనిమిది వేల రూపాయల తగ్గింపు ఇవ్వనుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేయనుంది. ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్ ద్వారా అమ్మకాలు భారీస్థాయిలో పెరిగే అవకాశముందని స్నాప్ డీల్ వైస్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రానిక్స్, హోం) టోనీ నవిన్ తెలిపారు. ఏడు లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన తదుపరి రోజే డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







