మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- June 26, 2026
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని విలాయత్-ఎ-మస్కట్ తీరంలో ఒక వాణిజ్య నౌక మునిగిపోతుండగా, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) కోస్ట్ గార్డ్ దళం అందులోని నలుగురు సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. ఇది ఆఫ్రికన్ దేశానికి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డు ఆ నౌకలోని ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలకు చెందిన సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఒక ప్రకటలో తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







