'మనసున్నోడు' తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల
- August 11, 2016
భ రత్ నందన్, తనీషా జంటగా నటించిన చిత్రం 'మనసున్నోడు'. కేశవ్.ఎస్ దర్శకుడు. ఎం.భత్తయ్య, ఎం. జైరాజ్ నిర్మాతలు. రాజ్కిరణ్.ఎస్ స్వరకర్త. హైదరాబాద్లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ''ముగ్గురు కుర్రాళ్లు పట్నం వెళ్లి ఏం సాధించగలిగారనే కథని ప్రేక్షకులకి నచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించామ''న్నారు. పాటలన్నీ యువతరానికి నచ్చేలా తీర్చిదిద్దామన్నారు సంగీత దర్శకుడు రాజ్కిరణ్. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్, డి.బి. సురేష్బాబు, కె.చిన్నమల్లయ్య, సాంబిరెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









