'మనసున్నోడు' తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల
- August 11, 2016
భ రత్ నందన్, తనీషా జంటగా నటించిన చిత్రం 'మనసున్నోడు'. కేశవ్.ఎస్ దర్శకుడు. ఎం.భత్తయ్య, ఎం. జైరాజ్ నిర్మాతలు. రాజ్కిరణ్.ఎస్ స్వరకర్త. హైదరాబాద్లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ''ముగ్గురు కుర్రాళ్లు పట్నం వెళ్లి ఏం సాధించగలిగారనే కథని ప్రేక్షకులకి నచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించామ''న్నారు. పాటలన్నీ యువతరానికి నచ్చేలా తీర్చిదిద్దామన్నారు సంగీత దర్శకుడు రాజ్కిరణ్. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్, డి.బి. సురేష్బాబు, కె.చిన్నమల్లయ్య, సాంబిరెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







