అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- July 03, 2026
మనామా: ఇరాన్ దాడులలో దెబ్బతిన్న ఆస్తులకు సంబంధించిన నిర్మాణ మరియు ఇంజనీరింగ్ మరమ్మతులు పూర్తయ్యాయి. బహ్రెయిన్ అల్-హిద్ హౌసింగ్ సిటీలో కొత్తగా పునరుద్ధరించిన గృహాలను బాధితులకు అప్పగించారు.
హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వులకు అనుగుణంగా ఈ అప్పగింత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగానే ఆమోదించబడిన ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ మరమ్మతులను పనులు మరియు గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా అల్-హిద్ నివాసితులు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







