యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- July 12, 2026
అబూదాబి: యూఏఈ సరిహద్దుల వెలుపల ఈ ఉదయం కొన్ని క్షిపణుల కదలికలు గుర్తించినప్పటికీ, దేశంలో ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారిక ప్రకటనలో, గుర్తించిన క్షిపణి ముప్పు యూఏఈ భూభాగం వెలుపలే ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, స్థిరంగా ఉందని తెలిపారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, భద్రతా సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రాంతీయ పరిణామాల పై సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని యూఏఈ అధికారులు సూచించారు.

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







