సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- July 23, 2026
మనామా: భారత్ లోని సిక్కింలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బహ్రెయిన్ రాజ్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. భారత ప్రభుత్వం, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







