హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- July 27, 2026
న్యూ ఢిల్లీ: హైవేలపై ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ వసూలు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు బ్రిడ్జిలు ఫ్లైఓవర్లపై అధికంగా వసూలు చేస్తున్న టోల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ఫార్ములాను అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వాహనదారులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.
ప్రజలకు విజ్ఞప్తి & అప్రమత్తత:
హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు జలమయమయ్యే అవకాశం ఉన్నందున, వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు హితవు పలికారు. ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ముందు వాతావరణ అప్డేట్లు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసుల హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్







