కిదాంబి శ్రీకాంత్ ముందడుగు
- August 14, 2016
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్లో మరో ముందడుగు వేశాడు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ జయకేతనం ఎగురవేశాడు. గ్రూప్ హెచ్లో జరిగిన ప్రిలిమనరీ పోరులో స్వీడన్ క్రీడాకారుడు హెన్రి హర్సకైనెన్ను 21-6, 21-18తో వరుస గేముల్లో ఓడించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









