కిదాంబి శ్రీకాంత్ ముందడుగు
- August 14, 2016
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్లో మరో ముందడుగు వేశాడు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ జయకేతనం ఎగురవేశాడు. గ్రూప్ హెచ్లో జరిగిన ప్రిలిమనరీ పోరులో స్వీడన్ క్రీడాకారుడు హెన్రి హర్సకైనెన్ను 21-6, 21-18తో వరుస గేముల్లో ఓడించాడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







