ఆఫ్ఘనిస్థాన్లో వైమానిక దాడులు, 25 మంది ఉగ్రవాదులు మృతి
- August 14, 2016
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాలిబాన్ అధిపత్య ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారు. తాలిబాన్ కమాండర్ ముల్లా రహ్మతుల్లా కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
హెల్మాండ్ ప్రాంతంలో కొంత కాలంగా ప్రభుత్వ సైన్యం, తాలిబాన్ మధ్య పోరాటం జరుగుతోంది. కాందహార్ , జాబుల్, ఉర్గన్ ప్రాంతాలపై పట్టుసాధించేందుకు తాలిబాన్ ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ సైన్యం తిప్పికొడుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







