'ట్రూజెట్' పుష్కరాలకు ప్రత్యేక విమాన సర్వీసులు..
- August 15, 2016
కృష్ణాపుష్కరాల నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం 'ట్రూజెట్' ప్రత్యేక విమనా సర్వీసులు ప్రారంభించింది. ఈనెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు 'ట్రూజెట్' సంస్థ ప్రకటించింది.
* ఉదయం 6.20 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి 7.30 గంటలకు హైదరాబాద్కు పయనమవుతుంది.
* ఉదయం 11.25 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు హైదరాబాద్ పయనమవుతుంది. .
* ఉదయం 9.45 గంటలకు గవన్నరం చేరుకుని తిరిగి 10.50కి చెన్నై బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









