'ట్రూజెట్' పుష్కరాలకు ప్రత్యేక విమాన సర్వీసులు..
- August 15, 2016
కృష్ణాపుష్కరాల నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం 'ట్రూజెట్' ప్రత్యేక విమనా సర్వీసులు ప్రారంభించింది. ఈనెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు 'ట్రూజెట్' సంస్థ ప్రకటించింది.
* ఉదయం 6.20 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి 7.30 గంటలకు హైదరాబాద్కు పయనమవుతుంది.
* ఉదయం 11.25 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు హైదరాబాద్ పయనమవుతుంది. .
* ఉదయం 9.45 గంటలకు గవన్నరం చేరుకుని తిరిగి 10.50కి చెన్నై బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







