బహ్రెయిన్ లో అక్రమ నర్సరీల మూసివేత
- July 28, 2015
విద్యాశాఖ అధికారులు జరిపిన సాధారణ తనిఖీలలో బహ్రెయిన్ లో లైసెన్స్ లేకుండా నడపబడుతున్న మనామా లోని అల్ ఆలెమ్ అల్ శాఘీర్ కిండర్ గార్టన్ , అల్ దూరాజ్ లోని అల్ సీఫ్ కిండర్ గార్టన్ ఇంకా మెక్ షా లోని అల్ మసాహెల్ కిండర్ గార్టన్ నర్సరీలను అధికారులు మూసివేశారు; యజమానులను బహిరంగ విచారణకు తరలించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో బహ్రెయిన్ నర్సరీ విధానంపై ఆరోపణలు వచ్చిన కారణంగా MPలు జరిపిన విచారణలో, హిద్ద్ లోని ఒక నర్సరీలో పిల్లలను కుర్చీలకు కట్టడo, మంచినీరు కూడా తాగడానికి అనుమతించకపోవడం, ఇళ్లకు గాయాలతో రావడం వంటి భయంకర వేధింపుల చర్యలు వెలుగులోకి రావడంతో కమిటీ వారు నర్సరీల ప్రామాణికతను పెంచే సత్వర చర్యలకు ఆదేశాలిచ్చిన సంగతి విదితమే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







