కువైట్ మార్గం కోసం ' గో ఎయిర్ ' అభ్యర్థన తిరస్కరణ
- August 16, 2016
భారత పౌరవిమానయానంలో అత్యంత ఎక్కువ మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చూతూ. దేశీయంగా అతి పెద్ద విమానసంస్థలలో ఐదవ స్థానాన్ని అక్రమించిన ముంబై ఆధారిత బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ విమానయాన సంస్థ వచ్చే మార్చి నెల నుంచి తొమ్మిది దేశాలలో విమానసేవలు ప్రారంభించాల్సి ఉంది.ఈ సంస్థకు ఇరాన్, చైనా , వియత్నాం , మాల్దీవులు , అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ , కతర్ , సౌదీ అరేబియా దేశాలకు వెళ్లేందుకు హక్కులు కల్పించబడ్డాయి. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గోఎయిర్ 14 దేశాలకు వెళ్లాలని అనుమతి కోరింది. కానీ , కువైట్, టర్కీ, థాయ్లాండ్, యు ఏ ఇ మరియు ఒమాన్ దేశాలకు కు విమాన అనుమతి లభింపలేదు. విమాన యాన మంత్రిత్వ సంస్థ పంపిన అనుమతి లేఖలో ఈ గమ్యస్థానాలను వెళ్లాలని గోఎయిర్ యొక్క అభ్యర్థనను తిరస్కరించి అందుకు ఏ కారణాలను చూపించలేదు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







