యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- August 18, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా యూఏఈ-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
అలాగే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితులను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.
యూఏఈ, అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పరస్పర ప్రయోజనాలను కాపాడే విధంగా భవిష్యత్ సహకారాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి యూఏఈ వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు..
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!
- చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!







