ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- August 20, 2026
మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానం అత్యవసర వైద్య సేవల్లో భాగంగా ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించింది. నార్త్ అల్ బతీనా గవర్నరేట్లోని అల్-మలాహా పోలీస్ స్టేషన్ నుంచి ముసందమ్ గవర్నరేట్లోని ఖసబ్ ఆస్పత్రికి వారిని విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.
అవసరమైన సమయంలో వేగంగా వైద్య రవాణా సేవలు అందించడంలో భాగంగా ఈ ఎయిర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ నిర్వహించినట్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన వైద్య సహాయం అందించేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వైమానిక తరలింపు సేవలను అందిస్తోంది.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







