అల్లు అర్జున్ కు 'ప్రవాసి రత్న పురస్కారం..
- August 20, 2016
తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టైలిష్స్టార్ అని అభిమానులతో పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం కూడా కేరళలో విడుదలై విజయం సాధించింది. కేరళ వాసులు అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. కేరళనుంచి వెళ్లి దుబాయ్లో స్థిరపడినవారు ఇటీవల అల్లు అర్జున్ను 'ప్రవాసి రత్న పురస్కారంతో' సత్కరించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







