మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నా అక్కినేని అమల..
- August 21, 2016
ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు 'ఆంటోనీ సోనీ సెబాస్టియన్' దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాభాను' పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తోంది. ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధంపై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్పైకి వెళ్లనుంది. అమల చివరగా మలయాళంలో 1991లో మోహన్లాల్ సరసన 'ఉల్లడక్కం' చిత్రంలో నటించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









