మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నా అక్కినేని అమల..

- August 21, 2016 , by Maagulf
మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నా అక్కినేని అమల..

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు 'ఆంటోనీ సోనీ సెబాస్టియన్' దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాభాను' పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తోంది. ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధంపై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అమల చివరగా మలయాళంలో 1991లో మోహన్‌లాల్ సరసన 'ఉల్లడక్కం' చిత్రంలో నటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com