బ్యాడ్ న్యూస్ : బార్లో మందు తాగే వారికి...
- August 26, 2016
బార్ షాపుల్లో మద్యం తాగే వారికి ఓ బ్యాడ్ న్యూస్. తాగిన మత్తులో స్టఫ్ ఆర్డర్ ఇస్తే... ఇక అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. కుళ్లిపోయిన చికెన్ను ఫ్రై చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ పరిధిలోగల బార్ అండ్ రెస్టారెంట్లలో ఆర్మీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా అనుమతి లేకుండా నడుపుతున్న బార్లను గుర్తించడమేగాక కుళ్లిపోయిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హిట్ బార్ను సీజ్ చేశారు. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, బార్లలో కుళ్లిపోయిన మాంసం, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనే వార్తలు ప్రస్తుతం వెలుగుచూసిన సంఘటనతో బహిర్గతమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







