బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ..
- August 26, 2016
బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థానం (సమాధి)వరకూ మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 2012లో దర్గా ట్రస్టు విధించిన నిషేధంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)మీద ఆదేశాలిచ్చింది. 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' (బీఎంఎంఏ) స్వచ్ఛంద సంస్థ తరఫున ఇద్దరు మహిళలు జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్ ఈ పిల్ను దాఖలు చేశారు. బహిరంగ ప్రార్థన ప్రదేశంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు దర్గా ట్రస్టుకు లేదని జస్టిస్ వి.ఎం.కానడే, జస్టిస్ రేవతి మోహితే దేరేల ధర్మాసనం పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









