ప్రభుత్వ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిన షేక్ మహమ్మద్
- August 29, 2016
యు ఏ ఇ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి, దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వ శాఖలు ఆకస్మికంగా సందర్శించారు.ఆయన సందర్శనల జరిపిన వాటిలో దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ భూముల శాఖ, మరియు ఆర్ధిక అభివృద్ధి శాఖ (డి ఇ డి ) మరియు దుబాయ్ విమానాశ్రయాలు ఉన్నాయి.ఆయా శాఖల డైరెక్టర్లు మరియు సీనియర్ అధికారులు లేకపోవడం చూసి షేక్ మహ్మద్ ఆశ్చర్య పోయారు. ఆయన సందర్శించే సమయంలో ఏ ఒక్కరు లేరని ప్రోటోకాల్ శాఖ డైరెక్టర్ ఖలీఫా సయీద్ సల్మాన్, సోషల్ మీడియాలో ఆశ్చర్యకరంగా చెప్పారు. సోషల్ మీడియా వినియోగదారులు షేక్ మహమ్మద్ చర్యకు ప్రశంసించారు. "ఈ చర్య ద్వారా సీనియర్లు లేదా జూనియర్లు అనే తేడాలు చూపే అధికారులకు ఇది ఒక సందేశం. వారు సరైన సమయంకు విధులకు హాజరుకావాల్సి ఉంటుందని అన్నారు. ఆమె ట్విట్టర్ లో తన పేజీలో రచయిత మైసా రషీద్ షేక్ మహ్మద్ తన భావాలను వ్యక్తపరుస్తూ సందర్శన ఏ సీనియర్ అధికారి లేదా డైరెక్టర్ విధి కోసం వెళ్లేముందు ఆయా కార్యాలయాలలో ప్రారంభ నివేదిక ఇవ్వాల్సి ఉందని ఇందులో ఎవర్నిమినహాయించేధీ ఏమిలేదని హామీ ఇస్తున్నట్లుగా ఉందని తెలిపారు.వారు ప్రతికూల విషయాలను తెలుసుకుంటారు నిజమైన అనుకూల పరిపాలనకు ఆవిష్కరణ జరుగుతుందని ఆమె చెప్పారు. దుబాయ్ లో సంస్థలు మరియు విభాగాలు యొక్క కీర్తి మరియు మొత్తం ప్రతికూలతలు మాత్రమే ప్రతిభింభించడం కాదు.. దేశంలో విజయవంతమైన నిర్వహణ పారదర్శకత, జవాబుదారీతనం ప్రస్తతం అవసరం అని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







