సుల్తానేట్ లో అర్ధ మిలియన్ కన్నా విద్యార్థులు తిరిగి పాఠశాలలకు
- August 29, 2016
మస్కట్ - ఈ కొత్త విద్యా సంవత్సరం 2016-17 ఆదివారం నుంచి ప్రారంభింపైబడింది. వేలాదిమంది విద్యార్థులు మూడు నెలల వేసవి సెలవుల విరామం తర్వాత పాఠశాలలకు వెళ్ళడం ప్రారంభించారు. ఒమన్ లో 1,103 ప్రభుత్వ పాఠశాలలో 572.990 మంది విద్యార్థులు చేరారు. గత సంవత్సరంలో 32.922 విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది పెరుగుదల ఆశాజనకంగా ఉంది.ఇవి 290.219 మంది బాలురు కాగా 282.771 మంది బాలికలు ఈ ఏడాది పాఠశాలలో చేరారు.. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 56.607 గా ఉంది. సామి అల్ కీయుమి అనే ఒక ఆరవ తరగతి విద్యార్ధి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ నేను ఈ మూడు నెలల సెలవుల్లో ఇంట్లో కూర్చొని ఉండటం ఎంతో విసుగు కల్గించింది మరియు ఎపుడు పాఠశాల తెరుస్తారా అని ఎదురు చూసినట్లు తెలిపాడు ", నేను నా స్నేహితులను కలవటానికి వేచి ఉన్నాను ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో నా అభిమాన సబ్జెక్టు లైన సైన్స్ మరియు గణితం పాఠాల కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపాడు.షిఫా , ఒక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ ఒక గ్రేడ్ ముగ్గురు విద్యార్థుల అన్ని కొత్త విషయాలు కొనడానికి షాపింగ్ వెళ్తున్నట్లు తెలిపారు "మేము కొత్త యూనిఫారాలు, బ్యాగులు, బూట్లు మరియు పుస్తకాలు కొనుకొంటున్నట్లు విమరించాడు. భోజన విరామ సమయంలో నేను నా స్నేహితులతో కలుసుకుని కలిసి తినే ఆనందం కోల్పోయానాని తెలిపాడు "
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







