మధ్యప్రదేశ్లో షూటింగ్ లో బిజీగా ఉన్నబాలయ్య
- August 29, 2016
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇవాళ మధ్యప్రదేశ్లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా తెలిపింది. 18 రోజులపాటు అక్కడ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. ఈ షెడ్యూల్లో నందమూరి బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నట్లు పోస్ట్ చేసింది. ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్రెడ్డి, జాగర్లముడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







