కిర్గిస్థాన్లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద పేలుడు
- August 30, 2016
కిర్గిస్థాన్లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు ఎంబసీ గేట్ లోపలికి కారు వేగంగా దూసుకొచ్చినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా.. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







