మోహన్ బాబుకు పద్మశ్రీ యథాతథం
- August 03, 2015
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని సినీనటుడు మోహన్బాబుపై రేగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. మోహన్బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తాజాగా సుప్రీంకోర్టు ప్రకటించింది. మోహన్ బాబు నటించిన దేనికైనా రెడీ సినిమాలో పద్మశ్రీ అవార్డును సినిమా టైటిల్స్లో వేసుకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నిర్మాత తన ప్రమేయం లేకుండానే టైటిల్స్లో పద్మశ్రీని ఉపయోగించారని ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీం తీర్పుతో కొంత ఊరట లభించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







