జి. సి. సి. మంత్రుల సమన్వయ సమావేశం
- August 03, 2015
అమెరికా సంయుక్త రాష్ట్రాల సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెరీ తో నేడు 6 గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్న నేపధ్యంలో, ఆ ఆరుదేశాల విదేశాంగ శాఖమాత్యులు కతార్ లో హిజ్ హైనెస్ ఎమిర్ డా. ఖలిద్ బిన్ మొహ్మద్ అల్ అట్రీయా అధ్యక్ష్యతన ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనిలో జి. సి. సి జనరల్ సెక్రటరీ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయని కూడా పాల్గొన్నారు. ఇక నేడు జరగబోయే సమావేశంలో P 5+1 మరియు ఇరాన్ దేశాల మధ్య జులై 14న వియన్నాలో సంతకం చేసిన అణుఒప్పందం మరియు అతి ముఖ్యమైన రాజకీయ, భద్రత వండ్తీ అంశాలు చర్చకు రానున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







