జి. సి. సి. మంత్రుల సమన్వయ సమావేశం
- August 03, 2015
అమెరికా సంయుక్త రాష్ట్రాల సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెరీ తో నేడు 6 గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్న నేపధ్యంలో, ఆ ఆరుదేశాల విదేశాంగ శాఖమాత్యులు కతార్ లో హిజ్ హైనెస్ ఎమిర్ డా. ఖలిద్ బిన్ మొహ్మద్ అల్ అట్రీయా అధ్యక్ష్యతన ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనిలో జి. సి. సి జనరల్ సెక్రటరీ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయని కూడా పాల్గొన్నారు. ఇక నేడు జరగబోయే సమావేశంలో P 5+1 మరియు ఇరాన్ దేశాల మధ్య జులై 14న వియన్నాలో సంతకం చేసిన అణుఒప్పందం మరియు అతి ముఖ్యమైన రాజకీయ, భద్రత వండ్తీ అంశాలు చర్చకు రానున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







