టర్కీలో కుర్దిస్థాన్ మిలిటెంట్ల దాడి, 13 మంది మృతి
- September 03, 2016
టర్కీలో నిషేధిత కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్ల దాడిలో 13 మంది సైనికులు మృతిచెందారు. 23 మంది సైనికులు గాయపడ్డారు. 13 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర విఫలమయ్యాక రెబెల్స్ రోజూ దాడులు చేస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







