టర్కీలో కుర్దిస్థాన్ మిలిటెంట్ల దాడి, 13 మంది మృతి
- September 03, 2016
టర్కీలో నిషేధిత కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్ల దాడిలో 13 మంది సైనికులు మృతిచెందారు. 23 మంది సైనికులు గాయపడ్డారు. 13 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర విఫలమయ్యాక రెబెల్స్ రోజూ దాడులు చేస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







