టర్కీలో కుర్దిస్థాన్‌ మిలిటెంట్ల దాడి, 13 మంది మృతి

- September 03, 2016 , by Maagulf
టర్కీలో కుర్దిస్థాన్‌ మిలిటెంట్ల దాడి, 13 మంది మృతి

టర్కీలో నిషేధిత కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన మిలిటెంట్ల దాడిలో 13 మంది సైనికులు మృతిచెందారు. 23 మంది సైనికులు గాయపడ్డారు. 13 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర విఫలమయ్యాక రెబెల్స్‌ రోజూ దాడులు చేస్తూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com