ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం
- September 03, 2016
ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ప్రజలు ఆదివారం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మిండనావో ద్వీపం భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హఠాత్తుగా కుర్చీలు, బెంచీలు, సామగ్రి కదులుతుండటంతో ప్రజలు అవకాశం ఉన్న మార్గంలో ఇళ్ళ నుంచి బయటికి వచ్చేశారు. హినాత్యువాన్ పట్టణానికి వాయవ్యంగా 12 కి.మీ. దూరంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు కూడా లేవు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







