బహరేన్ స్థానిక పర్యాటకాన్ని పెంచడానికి 45 మిలియన్ల బి డి ల ప్రాజెక్టు
- September 05, 2016
మనామా: స్థానిక పర్యాటకాన్ని మౌలికంగా పెంచే లక్ష్యంతో ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మూహ్యాయరాక్ లో ఒక భారీ ప్రణాళికను ప్రారంభిస్తూ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. .45 మిలియన్ల బి డి లతో ప్రాజెక్టును మూహ్యాయరాక్ యొక్క చారిత్రక సోయుక్యూ (సంప్రదాయ మార్కెట్) ని ఒక ఆధునిక వాటర్ ఫ్రంట్ ఒక పాదచారుల వంతెన ద్వారా కలుపుతూ ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు లో ఒక హోటల్ కలిగి ఉండి పరీవాహక ప్రదేశం వద్ద ఒక బహుళ అంతస్థుల 500 కార్ల పార్కింగ్ సదుపాయం కల్గి ఉంది.
ఇది ఒక సోయుక్యూ, పాత మూహ్యాయరాక్ మార్కెట్ వరకు విస్తరింపు కల్గి ప్రస్తుత స్థానం మూహ్యాయరాక్ పోస్ట్ వరకు నిర్మిస్తారు. ఇది కూడా ఒక పడవ నౌకాశ్రయం, ఒక నడకదారి మరియు రెస్టారెంట్లు మరియు కేఫ్ ల కోసం ఒక స్థలం కేటాయిస్తారు.ఈ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి జారీ ఆదేశాలకు అనుగుణంగా నిర్మింపబడుతుంది. ఆయన సముద్ర తీర ప్రాంతంలో ఉన్నమూహ్యాయరాక్ సందర్శన సమయంలో ఈ యోచన చేశారు. ప్రిన్స్ ఖలీఫా ఆదివారం ఇక్కడ ఒక సమావేశం అధ్యక్షతనపుడు ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ సమావేశంలో, ప్రీమియర్ ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక వివరాల గురించి ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫావివరించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







