ఎమిర్ షేక్కి భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం
- September 06, 2016
దోహా ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి లిఖిత పూర్వక సందేశం అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా గొప్పగా కొనసాగాలని ఈ లేఖలో నరేంద్రమోడీ ఆకాంక్షించారు. సంబంధాల బలోపేతం కోసం ఇరువురం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు నరేంద్రమోడీ. దోహాలో పర్యటిస్తున్న భారత కేంద్ర సహాయ మంత్రి (విదేశీ వ్యవహారాలు) వికె సింగ్, విదేశాంగ శాఖ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థనికి ఈ లేఖను అందించారు. ఆయన ఆ లేఖను, ఎమిర్ షేక్కి అందించారు.
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









