అమెరికా అధ్యక్షుడుతో మోదీ భేటీ
- September 08, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత రెండేళ్లలో మోదీ, ఒబామా భేటీ అవడం ఇది ఎనిమిదోసారి.ఇటీవల చైనాలో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామాతోప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. నేతలందరితో కలిసి ఫొటో దిగే సమయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం జీఎస్టీ సవరణలు చేపట్టడంపై ఒబామా ప్రశంసించారు.
తాజా వార్తలు
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!









