442 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష
- September 08, 2016
అబుదాబీ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 442 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు షేక్ ఖలీఫా. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్లను కూడా సెటిల్ చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు షేక్ ఖలీఫా. యూఏఈ ప్రెసిడెంట్, వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇకపై తమ కొత్త జీవితాన్ని ఆనందకరంగా తిరిగి ప్రారంభించేందుకు, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు వీలుగా క్షమాభిక్ష ఇచ్చారు. అజ్మన్లో సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి 110 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!









