442 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష
- September 08, 2016
అబుదాబీ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 442 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు షేక్ ఖలీఫా. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్లను కూడా సెటిల్ చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు షేక్ ఖలీఫా. యూఏఈ ప్రెసిడెంట్, వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇకపై తమ కొత్త జీవితాన్ని ఆనందకరంగా తిరిగి ప్రారంభించేందుకు, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు వీలుగా క్షమాభిక్ష ఇచ్చారు. అజ్మన్లో సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి 110 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







