ప్రీ క్వార్టర్స్లో చైనా క్రీడాకారుడు తో తలపడనున్నా పంకజ్
- September 08, 2016
15సార్లు ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ అయిన భారత క్రీడాకారుడు పంకజ్ అద్వాణీ సాంగ్సమ్ 6 రెడ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ప్రీ క్వార్టర్స్కి దూసుకెళ్లాడు. గ్రూప్ దశలో వరుసగా డోమినిక్ డేల్(యూకే), రాబర్ట్ మికిన్స్(ఇంగ్లండ్), రైన్ తోమర్సన్(ఆస్ట్రేలియా), పైటూన్ పోన్బన్(థాయ్లాండ్) క్రీడాకారులపై విజయం సాధించాడు. ఒకానొక దశలో జర్మనీకి చెందిన క్రీడాకారుడు లూకస్ క్లికర్స్పై 6-0 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో చైనా క్రీడాకారుల నుంచి పలువురికి గట్టి పోటీ ఎదురవుతోంది. అద్వాణీ ప్రీ క్వార్టర్స్లో చైనా క్రీడాకారుడు యూన్ సిజున్తో తలపడనున్నాడు.ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









