రాంచరణ్ కి అరవింద్ స్వామి విలన్ !
- September 09, 2016
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న సినిమా 'ధృవ'. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల అరవింద్ స్వామి అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ లో జాప్యం జరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈసినిమా తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ రోజు నుంచి అరవింద్ స్వామి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చరణ్, అరవింద్ మధ్యన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ నటిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







