ఈద్ సెలవుల సమయంలో పిల్లల పర్యవేక్షణ చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీస్ పిలుపు
- September 10, 2016
మస్కట్:ఈద్ అల్ అధా ఉత్సవాల్లో తమ పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యత వహించాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. బాణాసంచాతో వారు ఆడుకోవడానికి అనుమతివ్వరాదని కూడా సూచించారు.
ఆర్ ఓ పి కస్టమ్స్ డైరెక్టరేట్ జనరల్ తమ పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులే బాధ్యత వహించాలని తెలిపారు. ఈద్ ఇస్లామిక్ విశ్వాసం వేడుకల సమయంలో కొంతమంది పిల్లలు మరియు యువకులు బాణాసంచా కాల్చేందుకు ఆసక్తి చూపడం సర్వ సాధారణం. అయితే, మందుగుండు సామాను విషయంలో తప్పు జరిగే అవకాశం ఉండి పిల్లలు తీవ్ర గాయాలు కావచ్చు ఇది నివారించాలంటే మాతృ పర్యవేక్షణ లేదా బాణాసంచా ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పిల్లల తల్లితండ్రులు కలిగి ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







