సగ్గుబియ్యం రైతా
- August 05, 2015
సగ్గుబియ్యం రైతా
కావలిసిన పదార్ధాలు
సగ్గుబియ్యం - 2 కప్పులు
వేయించిన వేరుశెనగపప్పు - అరకప్పు
తాజా పెరుగు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానబెట్టి, మరుసటి రోజు ఉడికించి వడపోయాలి. వడిపోసిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేయించిన వేరు శెనగపప్పు, పెరుగు, కొత్తిమీర, ఇంగువా, ఉప్పు వేసి ఉండలు లేకుండా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో జీలకర్ర, కొద్దిగా ఇంగువా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, సగ్గుబియ్యం మిశ్రమంలో కలపి అరగంట సేపు మూత పెట్టేయాలి. అంతే సగ్గుబియ్యం రైతా రెడీ. ఇది స్నాక్ ఐటంలా తినొచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు రోటీతో తినొచ్చు. లేదా బిరియానీతో కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







